అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులతో వెళ్లి ...
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు ఎలాంటి ...
జూరాల గేట్లు దాటుకుంటూ.. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఆలస్యంగానైనా వరద ప్రవాహం ప్రారంభం కావడంతో కరువు రైతుల్లో ...
తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి ప్రాంతంలో అపారమైన బొగ్గు నిల్వలు వెలికితీస్తే రాష్ట్రానికి ఇంధన వనరుల కొరత తీరుతుంది.
వరి నాట్లు వేయడంలో ఎదురవుతున్న కూలీల సమస్యలు అదిగమించేందుకు అన్నదాతలు పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు. సీజన్‌లో ...
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు. భారీ పెట్టుబడులకు నెలవు. యువతకు ఉపాధి అవకాశాల కొలువు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ...
గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలస వెళ్తున్న కూలీలకు స్థానికంగా ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఏర్పడ్డ మహాత్మా గాంధీ ఉపాధిహామీ ...
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువున తగ్గుతుండగా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెరుగుతోంది.
కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జిల్లాలో స్టాంపు పేపర్ల విక్రయదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విలువ కంటే అదనంగా వసూలు చేస్తూ వెండర్లు చేతివాటం ...
మండలంలో లైన్‌మెన్ల కొరతతో వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 19గ్రామ పంచాయతీలు, 11 మజరా గ్రామాలు ఉండగా, 17 గ్రామ ...
:ప్రపంచ ఆదిసీ దినోత్సవాన్ని ఈనెల 9న ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అంబాజీ ...