ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్‌లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస ...
ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు తెచ్చిన అద్భుతం... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టానికి సర్వం సిద్ధమైంది.
భారత జావెలిన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో నీరజ్ రజత ...
తెలంగాణలో తాము నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ కన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గిఫ్ట్‌ సిటీ 700 ఎకరాల్లో మాత్రమే ఉందని, తాము భారత్‌ ఫ్యూచ ...
రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం 12 ఎకరాల భూమిని ఇవ్వనుంది.
జెన్‌ జీ ఉద్యమం ప్రకంపనలు భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ వినిపిస్తున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో..
పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడ్డ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించి.. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు సముద్ర ...
అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పార్లమెంటులో ప్రతిపక్షాలు చర్చకు ...
ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా కొందరు తన మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అయినా కూడా వారిని క్షమిస్తున్నానని ...
‘చలో సంసద్‌’ సందర్భంగా పోలీసుల మీద జరిగిన దాడి ఘటనలకు విద్యార్థులు కారణం కాదని, బీజేపీ పంపించిన గూండాలే ఆ పని చేశారని సీజేపీ ...
రైలు ప్రయాణికులకు ఉచితంగా అనుమతించే లగేజీ కన్నా అదనంగా తీసుకెళ్లే లగేజీని ముందే బుక్‌ చేసుకునేలా భారతీయ రైల్వే కొత్త ...
గట్టు తెంచుకున్న వరద మాదిరిగా స్పెయిన్‌ను వేలమంది వలస ప్రజలు ముంచెత్తారు. ఆఫ్రికా ఖండంలో స్పెయిన్‌ భూభాగమైన సియూటా ...