భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఏకకాలంలో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ...
గోదావరి వరద ఉధృతి: రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కోనసీమలో ప్రవాహం పెరుగుతోంది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తం.
సినిమాలు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు, రెస్టారెంట్ బిల్లులు, వినోద సేవలపై ప్రతి నెల ఖర్చు చేస్తున్నారా? అయితే సరైన క్రెడిట్ కార్డు ...
PM-KISAN Scheme: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదేళ ...
వర్షాకాలంలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు పాడవకుండా నిల్వ చేసే చిట్కాలు. తేమ లేకుండా, గాలి తగిలేలా విడివిడిగా నిల్వ చేయాలి.
8th Pay Commission: 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్డేట్ వచ్చింది. కమిషన్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తికాగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results