భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఏకకాలంలో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ...
గోదావరి వరద ఉధృతి: రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కోనసీమలో ప్రవాహం పెరుగుతోంది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తం.
సినిమాలు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు, రెస్టారెంట్ బిల్లులు, వినోద సేవలపై ప్రతి నెల ఖర్చు చేస్తున్నారా? అయితే సరైన క్రెడిట్ కార్డు ...
PM-KISAN Scheme: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదేళ ...
వర్షాకాలంలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు పాడవకుండా నిల్వ చేసే చిట్కాలు. తేమ లేకుండా, గాలి తగిలేలా విడివిడిగా నిల్వ చేయాలి.
8th Pay Commission: 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. కమిషన్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తికాగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ...