పెళ్లి పుస్తకం’ సినిమా కోసం ఆరుద్ర రాసిన ఈ పాటలో దప్పళం గొప్పదనాన్ని కీర్తిస్తాడు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, దప్పళం ...
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అలాంటి వేళ.. శ్రావణ్ కుమార్ దాదాపు 2 వేల మంది ప్రజలను ...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ ...
భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ...
దట్టమైన నల్లమల అడవులు ప్రకృతి అందాలకు నెలవు. ఎన్నో అద్భుతాలను తనలో దాచుకున్న ఖజానా. అందులో దాగిన చారిత్రక ఆనవాళ్లు ...
భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.
పర్వతారోహణలో చరిత్ర సృష్టించిన నేపాల్ సంతతికి చెందిన దిగ్గజ ఆరోహకుడు నిర్మల్ 'నిమ్స్' పుర్జా విషాదాంతమయ్యారు. 'బ్రాడ్ పీక్' ...
హర్యానాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులు భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యే ...
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ ముగిసింది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులు ఫైల్‌ చేసి ఉంటారు. అయితే మనం ఫైల్‌ చేసిన రిటర్న్‌ సరిగా ఉందా ...
ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమాంధ్రగా నిలువబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ-దిశ మారబోతున్నాయన్నారు.