దిల్లీ: విద్యార్థుల నిరసన ప్రదర్శనలు... తదనంతర పరిణామాలపై ...
బ్రిటన్‌లో 200 మందికి పైగా బాధిత కుటుంబికులకు వారి ఆత్మీయుల చితాభస్మం మార్చి ఇవ్వడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడినందుకుగాను ...
సెయూటా: దేశాల మధ్య సరిహద్దంటే ఎంతో హడావుడి. తనిఖీలు... కట్టడి సహజం! ఖండాంతర సరిహద్దయితే చెప్పనే అక్కర్లేదు! అలాంటిది... ఆఫ్రికా-ఐరోపాల సరిహద్దుగా ఉన్న ‘సెయూటా’ నగరంలోకి వేలమంది చొచ్చుకురావటం అంతర్జాతీ ...
దిల్లీ: బహుభార్యాత్వాన్ని నేరంగా పేర్కొన్న భారతీయ న్యాయ ...
ప్రధాని మోదీ ఫేస్‌బుక్‌ పోస్టును కొద్దిసేపు నిలిపేసిన ఉదంతంపై మెటా సంస్థకు చెందిన ప్రపంచస్థాయి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ...
శ్రీనగర్‌: ఇటుక బట్టీ కార్మికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని ...
జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా.. ఆయన భార్య పాయల్‌కు విడాకులు మంజూరు చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
వదిలిపెట్టిన/తప్పిపోయిన పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లించడానికి గాను విధివిధానాలను ...
డిజిటైజేషన్‌ ప్రక్రియ అనంతరం శుక్రవారం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు హవా ...
అన్నదాతలకు కేంద్రం శుభవార్త వినిపించింది. అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్‌ పథకాన్ని ...
వరదాయినులైన తుంగభద్ర, కృష్ణమ్మ అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో పరవళ్లు తొక్కనున్నాయి. ఈ నెల పదో తేదీన అటు హెచ్చెల్సీకి, ఇటు ...
ఈనాడు, హైదరాబాద్‌: ‘కాళేశ్వరం బ్యారేజీల శాశ్వత మరమ్మతులకు గడువు నిర్ణయించుకొని అమలు చేయాల్సి ఉంది. ఎన్డీఎస్‌ఏ, నీటిపారుదల శాఖ ...